Thursday, 30 July 2026 03:26:58 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

రావికమతంలో దేశ వ్యాప్త సమ్మె భారీ ర్యాలీ

Date : 09 July 2025 06:45 PM Views : 281

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం :దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం మండల కేంద్రం రావికమతంలో సిఐటియు వజ్రపు సత్యవతి ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ మానవహార కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని స్కీం వర్కర్లు అందరికీ కనీసం రూ 26 వేలు ఇవ్వాలని సంక్షేమ పథకాల అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని ముఠా కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని ఈ డిమాండ్ల సాధనకై ఈరోజు దేశవ్యాప్త సమ్మె లో జాతీయ సంఘాల నాయకుల ప్రదేశాల మేరకు పాల్గొనడం జరిగిందన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అక్కడ మానవహారం గా ఏర్పడి హక్కుల పోరాటం కోసం నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు వివో ఏలు మధ్యాహ్నం భోజనం కార్మికులు శానిటైజర్ వర్కర్లు ముఠా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారని సిఐటియు మండల కన్వీనర్ వజ్రపు సత్యవతి అంగనవాడి ప్రాజెక్టు కార్యదర్శి ఎస్ సత్యవేణి మధ్యాహ్నం భోజనం కార్మికుల అధ్యక్షురాలు ఎస్ అమ్మాజీ వివో ఎల సంఘం నాయకులు పుష్ప ముఠా కార్మికుల ధనంజయరావు కే గోవింద్ కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: