Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : రాపిడ్ న్యూస్ పెందుర్తి: పెందుర్తి ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం నియామకం జరిగింది. అధ్యక్షులుగా కోనాల సంజీవన్(సంజీవ్), ప్రధాన కార్యదర్శి చింతల గణపతి రావు, కోశాధికారి సవితిని వెంకట్ సూర్య, ఉపాఅధ్యక్షులు చింతాడ వెంకటరమణ, బొడ్డేటి ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు గా గంటా ప్రసాద్, బుచ్చిబాబు, సుధాకర్ లీగల్ అడ్వైజర్ న్యాయవాది వాండ్రంగి విశ్వేశ్వరరావు, ఈసీ మెంబర్లుగా చక్రి అన్వేష్, ఈశ్వరరావు, సాయి కృష్ణ శ్రీను, నియమించారు. నూతనంగా నియమితులైన పెందుర్తి యూనిట్ కార్యవర్గ సభ్యులను గంట శ్రీనుబాబు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విటెల్ రాము, అంబటి శేషు పసుపులేటి నర్సింగరావు గండ్రెడ్డి లక్ష్మణరావు, ఎన్ఏడి గోపాలపట్నం వేపగుంట పెందుర్తి సింహాచలం జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV