Rapid TV - Andhra Pradesh / Anakapally : రైతు లు . కార్మిక సంఘాల సమావేశం చోడవరంలో జరిగింది ఈ సందర్భంగా ఈనెల 16వ తేదీ న జరప తలపెట్టిన భారత్ బంద్సం అన్ని వర్గాలు జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు సంవత్సరం కాలం పాటు దీక్షలు చేసి నల్ల చట్టాల్ని రద్దు చేయాలని రైతులు చేసిన దీక్షకు సంవత్సరకాలం అయిందని నేటికీ కూడాఆ చట్టాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారని సోమనాథన్ కమిషన్ నిర్ణయాలు అమలు చేయాలని . నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఎరువులు పురుగు మందులు విత్తనాలు సబ్సిడీ మీద ఇవ్వాలని ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన నేటికి కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం చెందుతుంది రానున్న ఎలక్షన్లలో బిజెపి ప్రభుత్వానికి మరియు ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలుపుతున్న ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనిఅన్నారు 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ భారత బంద్ మరియు కార్మికుల సమ్మె సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుండి రైతులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూరిశెట్టి జాన్. నారాయణరావు. రంగనాథం. శ్రీను మరియు రైతు సంగంకార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Rapid TV