Rapid TV - Andhra Pradesh / Anakapally : జూన్ 21 ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా అనకాపల్లిలో జార్జ్ క్లబ్ పతంజలి యోగ సెంటర్, శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ గౌడ్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యోగా గురువులు దొరయ్య నాయుడు, జి.మంగయ్య లు ఈ కార్యక్రమానికి వచ్చిన యోగ అభ్యాసకులచే, విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. అనంతరం యోగా వల్ల మానవ జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయి, ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడతాది అనే విషయాలను బోధించారు. ప్రతి ఇంట్లోని యోగ సాధకులు ఉండడమే పతంజలి యోగ యొక్క ముఖ్య ఉద్దేశం అని వారు అన్నారు.
Admin
Rapid TV