Tuesday, 28 July 2026 10:48:48 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

*జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రైడ్

Date : 18 January 2024 06:32 PM Views : 285

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఎస్ రాయవరం మండలంలో రైడ్ చేసి నాలుగు కేసులు నమోదు చెయ్యడం జరిగిందనీ స్థానిక ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మూడు కోడిపందాల కేసులు,ఒక మద్యం కేసు ను నమోదు చెయ్యడం జరిగింది. దీనిలో 9 కోళ్లు, 6 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అదే విధముగా గత 3 రోజుల్లో మొత్తం 17 కేసులు నమోదు చెసి, మొత్తం 45 మందిని అరెస్ట్ చెయ్యడం జరిగిందనీ, 21 కోళ్లు స్వాధీనం చేసుకున్నామని, 19710/- నగదును సీజ్ చెసామని, 31 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

G. RAJU S RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :