Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ, సబ్బవరం.. సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం పరిధిలో గోల్డ్ చైన్ చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులు ముగ్గురు నిందితులను పట్టుకున్న సబ్బవరం పోలీసులు. లక్షివారం జరిగిన ప్రెస్ మీట్లో పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ గారు మాట్లాడుతూ ఎవరు అయిన గుర్తు తెలియని వ్యక్తులు వస్తే అప్రమత్తంగా ఉండాలి అని, ఎవరో ఏంటో తెలుసుకోవలని, మీకు అనుమానం వస్తే పోలీసు సమాచారం అందించాలని చెప్పడం జరిగింది.
Reporter
Rapid TV