Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో విశాఖ డైరీ పాడి రైతులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కార్యదర్శులు పిల్లా కృష్ణమ నాయుడు గల్లా వెంకటరమణ లు మాట్లాడుతూ ఆగస్టు 15 జెండా పండుగ సందర్భంగాసందర్భంగా విశాఖ డైరీ ఆధ్వర్యంలో పడే రైతులకు 60 మందికి దుప్పట్లు పంపిణీ నిర్వహించినట్లుగా తెలిపారు సందర్భంగా వాళ్ళు ప్రతి ఒక్కరికి జెండా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం డైరెక్టర్ సోమిరెడ్డి పోతురాజు, పంచాయతీ వార్డు మెంబర్ పిల్లా సత్యరావు టిడిపి నాయకులు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV