Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం/ రావికమతం: మండలంలోని పులఖండం పొన్నవోలు గ్రామ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక నేతలుపూలమాలవేసి తెదేపా జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు పినపాత్రుని అంజి, ఎంపీటీసీ కోసిరెడ్డి అప్పారావు, సీనియర్ నేత తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, మొల్లి రాజారావు వరాహలుబాబు, పెంటి బాబు తదితరులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిందని మన గారిని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ అని నాడు సీనియర్ ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడు లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధాని ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నారని అన్నారు. తినిపోతున్న అంజి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు.
Admin
Rapid TV