Sunday, 13 September 2026 08:20:21 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నర్సీపట్నం డి.ఎస్.పి ఆధ్వర్యంలో పాత నేరస్తులకు కౌన్సిలింగ్

Date : 17 May 2025 07:16 PM Views : 252

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలో గల పాత నేరస్థులకు శనివారం నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. పాత నేరస్తులలో సత్ప్రవర్తన కలిగించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తే వారి ఆస్తులు జప్తు చేయబడతాయని, అదేవిధంగా వారి మీద పి డి యాక్ట్ పెడతామని డి.ఎస్.పి హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవిస్తూ, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించి, వారిలో మానసిక స్థైర్యం కలిగించారు. పాత నేరస్థులలో మార్పు తీసుకొచ్చే దిశగా పోలీసులు చొరవ తీసుకోవడమే ఈ కౌన్సిలింగ్ ప్రధాన ఉద్దేశం అని డి.ఎస్.పి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ, రూరల్ ఎస్ ఐ పి రాజారావు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :