Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : రాంబిల్లి మండలం, లాలం కోడూరు గ్రామ శివారు పెదయాతపాలెం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయకుమార్ లను గెలుపు కొరకు పాటుపడాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలి అని మాజీ జెడ్పిచైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్ అన్నారు. జనసేన నాయకులు లాలం చందు కూటమి చెయ్యిబోయే సంక్షేమ పథకాలుని ఓటర్ల కు వివరిస్తూ ఓటర్ల ను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ లాలం సత్య ప్రసాద్, మాజీ సర్పంచ్ లాలం రమేష్ నాయుడు, లాలం అభిరామ్, లాలం అభిలాష్, గ్రామ టీడీపీ అధ్యక్షులు మాకిరెడ్డి అప్పారావు, జనసేన నాయుకులు రుత్తల పండు, కసిరెడ్డి సర్వేశర్రావు రుత్తల గణేష్, కండిపల్లి పైడిచిట్టి, నొట్ల పోతురాజు,చీపురుపల్లి తాతాజీ, లాలం నాని, రెడ్డిమి శ్రీను, రుత్తల కృష్ణ, రుత్తల బంగార్రాజు లాలం దశరధ రామారావు, బోలెం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV