Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: అనకాపల్లి ఎంపీ సి.యం రమేష్ ప్రధాని నరేంద్ర మోడీని తన కుటుంబంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన సీఎం రమేష్ పీఎంఓ కార్యాలయంలో ప్రధాని మోడీని గురువారం తన కుటుంబంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా అనకాపల్లి సమావేశానికి విచ్చేసిన మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మీ పరిపాలన చూసే ప్రజలు తనను మంచి మెజార్టీతో గెలిపించారని సీఎం రమేష్ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Rapid TV