Wednesday, 29 July 2026 12:28:53 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

లాలం కోడూరు పంచాయతీ లో మంచి నీటి సమస్య పై స్పందించిన జనసైనికుడు కసిరెడ్డి సర్వేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే సుందరపు కి వినతి.

Date : 05 September 2024 03:13 PM Views : 317

Rapid TV - Andhra Pradesh / Anakapally : జన సైనికుడు కసిరెడ్డి సర్వేశ్వరరావు చొరవతో లాలంకోడూరులో పర్యటించిన డి యి దుర్గాప్రసాద్ జెయి వర్మ లాలంకోడూరులో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరాకు అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కసిరెడ్డి సర్వేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి పరిస్థితి వివరించగా ఎమ్మెల్యే చొరవ తీసుకొని మండల డియి దుర్గా ప్రసాద్ కి ఫోన్ చేయగా డి యి దుర్గాప్రసాద్ జె యి వర్మ లాలంకోడూరు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం డి ఈ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు సప్లై సరిపోలేదని కరెంటు సప్లై కారణంగా గ్రామానికి మంచినీటి కొరత ఏర్పడిందని డి ఈ అన్నారు.పంచాయతీలో తీర్మానం పెట్టి త్రీ ఫేస్ కరెంటుకి ఏర్పాటు చేసుకోమని చెప్పారు. డి ఈ తో పాటు పంచాయతీ సెక్రెటరీ సంతోష్, ఎలక్ట్రికల్ లైన్ మాన్ యుగేందర్,జనసేన నాయకులు కసిరెడ్డి సర్వేశ్వరరావు,శేఖర్,వార్డు మెంబర్ పద్మ రమణారావు,కార్యదర్శి కట్టా అప్పారావు గ్రామస్తులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :