Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గ రాంబిల్లి మండలం పంచదారల గ్రామంలో విద్యుత్ వైరు తెగిపడి యువకుడు మృతుడు మరపురెడ్డి జయశంకర్ (25) గ్రామంలో అలుముకున్న విషాదం.. మృతి చెందిన వ్యక్తి పంచదార గ్రామానికి చెందిన మరపురెడ్డి జయశంకర్ గా గుర్తించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు, రాంబిల్లి సిఐ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరపురెడ్డి జయశంకర్ కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే.....
Reporter
Rapid TV