Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్ రావికమతం : మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకన్న బాబు జండా ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. సందర్భంగా గణతంత్ర వేడుకల ఆవశ్యకతకు సంబంధించిన వివరాలను చారిత్రక ఘట్టాలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైలరాజు కార్యాలయ సిబ్బంది ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కార్యాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు దేశభక్తికి గీతాలు ఆలపించారు .
Admin
Rapid TV