Tuesday, 28 July 2026 11:37:11 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

సి.బి.సి.ఐ ఓ ఆర్.టి.ఐ ఫోరమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా సేనాపతి లోవరాజు

Date : 16 February 2024 08:27 PM Views : 333

Rapid TV - Andhra Pradesh / Anakapally : *సి.బి.సి.ఐ ఓ ఆర్.టి.ఐ ఫోరమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా సేనాపతి లోవరాజు* అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సేనాపతి లోవరాజు ను కంట్రోల్ బోర్డ్ ఆఫ్ కరప్సన్ ఇన్ ఆక్టోపస్ ఆర్.టి.ఐ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమించబడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు కుప్పిలి శివ ప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.వి.సత్యనారాయణ చేతుల మీదగా అనకాపల్లి జిల్లా ,ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు లో 16.02.2024 శుక్రవారం నాడు సేనాపతి లోవరాజు కి పదవి బాధ్యత నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో అవినీతి ,అక్రమాలపై పోరాటం చేస్తానని సేనాపతి లోవరాజు స్పష్టం చేశారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ స.హా చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ఆ దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీఐఓ నాయకులు ,సభ్యులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :