Rapid TV - Andhra Pradesh / Anakapally : పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం రమేష్ పాల్గొన్న మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సీఎం రమేష్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటుచేసిన కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, తెలుగుదేశం పార్టీ నాయకులు తాతబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV