Thursday, 30 July 2026 03:21:46 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

పిడుగు పడి. ఆవు మేకలు గొర్రెలు మృతి

Date : 16 May 2025 01:43 PM Views : 222

Rapid TV - Andhra Pradesh / Anakapally : పిడుగు పడి మేకలు గర్రెలు ఆవు మృతి రాపిడ్ టివి రావికమతం : మండలంలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పిడుగు పడి 20 మేకలు,గొర్రెలు మూగజీవాలు మృతి చెందాయి. మండల కేంద్రం శెట్టి వారి కల్లాల వద్ద మేత కొరకు మరుపాక, అగ్రహారం గ్రామాలకు చెందిన యాదవులు గొర్రెలను, మేకలను, మేతకు తోలుకు వెళ్లడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు జరిగిన పిడుగు పాటుతో అక్కడకక్కడే మృతి చెందాయి. మరుపాక గ్రామానికి చెందిన సీర సాంబడు, నమ్మి వెంకటస్వామి, సిరా రమణ, దేవర అప్పలనాయుడు, అలాగే కే బి పీ అగ్రహారం గ్రామానికి చెందిన దేవర అప్పారావు లకు చెందిన మేకల, గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు మేకలపైనే తమ జీవనం సాగిస్తున్న తమకు ఒక్కసారిగా ఇటువంటి ప్రమాదం వాటిల్లడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని పలువురు బాధితులు లబోదిబో మంటున్నారు. .సుమారు 3 లక్షలకు పైగా ఆస్తిన నష్టం వాటిలినట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. చోడవరం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.అదేవిదంగా మట్టావాని పాలెయం గ్రామంలో మైచర్ల విశ్వనాథం అనే రైతు యొక్క పశువుల షెడ్డుపై పిడుగు పడటంతో 70వేలు విలువ చేసే ఆవు మృతి చెందింది.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: