Rapid TV - Andhra Pradesh / Anakapally : రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామపంచాయతీ నిధులు నుండి చేస్తున్న అభివృద్ధి పనులను లాలం చందు పరిశీలించి సకాలంలో పనులను పూర్తి చేసి ఎక్కడ ఏ పనులు ఉన్న మొదలు పెట్టి పూర్తి చెయ్యాలి అని అన్నారు. అదే విధంగా శివారు గ్రామాల్లో కూడా పనులు గుర్తించి పని చెయ్యాలి అని అన్నారు.అదే విధంగా ఇంకా గ్రామానికి కావలిసిన అభివృద్ధి పనులు పై పంచాయతీ కార్యదర్శి తో సమీక్షించి పనులు అన్ని త్వరగా పూర్తి అయ్యే విధంగా బాధ్యత లు తీసుకోమని సెక్రటరీ కి చెబుతా అన్నారు. ఈ విషయం పై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు రుత్తల శ్రీను, kmn అప్పారావు, నాయకులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV