Tuesday, 07 April 2026 02:36:57 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

యలమంచిలి మండల పరిషత్ కార్యాలయ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు

Date : 04 July 2024 05:35 PM Views : 246

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడి టీవీ యలమంచిలి : యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు చాలా పవర్ఫుల్ ఆదే కాన్సెప్ట్ తోనే అధికారులు నాయకులు పనిచేయాలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. నేను ఏ రోజైతే ప్రజల కోసం పనిచేయలేదో ఆ రోజే రిజైన్ చేసి వెళ్ళిపోతా ప్రజల కోసమే పని చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రతినిధులు అందరూ పార్టీలతో సంబంధం లేకుండా పని చేయాలని అన్నారు. జల్ జీవన్ మెషిన్ పై నాయకులకు అవగాహన ఉండాలి, అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రజాప్రతిని అందరూ సూపర్ సర్పంచ్ అనిపించుకోవాలి అనుకుంటే నాతో కలిసి పని చేయండి నేను సిన్సియర్ గా పని చేస్తానని, అధికారులు నాయకులు కూడా పనిచేయాలని మనం ప్రజలకు సేవకులు అని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. గంజాయి పై ఉక్కు పాదం మోపండి, అధికారులు ప్రజాప్రతినిధులు మన పిల్లల్ని మనమే బాగు చేసుకోవాలి డిహైడ్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయండి నియోజవర్గంలో గంజాయి అనేది లేకుండా చూడండి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు పాల్గొన్నారు

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :