Thursday, 30 July 2026 03:25:08 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అప్పన్నను దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత

Date : 17 June 2024 10:37 AM Views : 309

Rapid TV - Andhra Pradesh / Anakapally : సింహాచలం సింహాద్రి అప్పన్నను రాష్ట్ర హోమ్ మినిష్టర్ వంగల పూడి అనిత సోమవారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి అనితకు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు.. కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనం ఈ సందర్భంగా హోంమినిస్టర్ అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి అయిన తరువాత సింహాద్రి అప్పన్నను దర్శించుకోవాలని వచ్చానని అన్నారు. ప్రజలందరకు మంచి జరగాలని కోరుకున్నానని హోమ్ మినిస్టర్ అనిత తెలిపారు. వై. సి. పి. ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు వారి తొత్తు లుగా వ్యవహారించారనీ, ఇప్పటికి వారిలో వై. సి. పి. రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహారిస్తున్నారనీ, అవన్నీ మానికోవాలి, మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డి పై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీకోసం పనిచేసుకోండనీ హోమ్ మినిస్టర్ వంగళపూడి అనిత అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసిన వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటా, అవసరమాయితే వారికోసం స్వయంగా నేను కూడా ధర్నా చేసి, న్యాయం కోసం పోరాడుతాననీ అన్నారు. అదేవిధంగా సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం అవకుండా చూస్తాననీ, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కూడా త్వరలో జరుగుతుందనీ అన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :