Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పట్టణం JMJ స్కూల్ దగ్గర ఫిబ్రవరి 19వ తేదీన జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖారావం సభకు స్థలాన్ని పరిశీలించిన మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, పార్లమెంటు అధ్యక్షుడు బుద్ద నాగ జగదీష్, టీడీపి నాయకులు నాయకులు దాడి రత్నాకర్, రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మళ్ళ సురేంద్ర . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Rapid TV