Tuesday, 07 April 2026 02:39:35 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

అనకాపల్లి లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Date : 18 January 2025 11:52 AM Views : 425

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి :: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ *కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా శనివారం అనకాపల్లి పార్లమెంట్ టీడీపి కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి మరియు నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి & మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధ నాగ జగదీశ్వరరావు గారు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు దాడి రత్నాకర్ గారు, గవర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మళ్ళ సురేంద్ర గారు, కొట్ని బాలాజీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు అనీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, తెలుగుజాతి ఖ్యాతినీ ప్రపంచం నలుమూలలకు పరిచయం చేసి, తెలుగుదేశం అనే పార్టీనీ స్థాపించి ప్రజాసేవ,రాజకీయం అంటే ఏంటో సాధారణ ప్రజలకు కూడా తెలియజేసి తెలుగు వారి ప్రతిభను అందరూ గర్వించే స్థాయికి నిలబెట్టిన ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించి పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం వెల్పులవీధి శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరులును దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :