Sunday, 13 September 2026 08:23:53 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

రావికమతం జడ్పిటిసి కీ శే తలారి రమణమ్మ వారి దశ దిన కర్మ

రమణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి జడ్పీ చైర్ పర్సన్ జల్లి సుభద్ర ద్ర

Date : 22 June 2024 03:51 PM Views : 283

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం జడ్పిటిసి మెంబరు తలారి రమణమ్మ ఇటీవలే మృతి చెందారు శనివారం కొత్తకోట లో ఆమె కుటుంబ సభ్యులు దశ దిన కర్మ, సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, చోడవరం మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రణం ధర్మశ్రీ జిల్లా జడ్పీటీసీల ఫారం సంఘ అధ్యక్షులు దొండా రాంబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ రమణమ్మ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆమె యొక్క జ్ఞాపకాలు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు చిర స్థాయి gaఉంటాయని అమె లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఈ సందర్భంగా రమణమ్మ భర్త తలారి ఆదిమూర్తికి కుటుంబ సభ్యులకు వారి యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం చోడవరం మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీలో మచ్చలేని నాయకురాలుగా అన్ని పార్టీలతో సమయనంతో ఉండేవారని వివాదాలు కు దూరంగా ఉండే రమణమ్మ లేకపోవడం మా పార్టీకి ఎంతో లోటని అన్నారు.. అనంతరం కరణం ధర్మ శ్రీ సతీమణి విజయలక్ష్మి రమణమ్మ చిత్రపటానికి నివాళ అర్పించారు. అనంతరం జిల్లా జడ్పిటిసి ల ఫారం అధ్యక్షులు దొండా రాంబాబు మాట్లాడుతూ ఆమె మృతి మా కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. కార్యక్రమానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జడ్పిటిసిలు పలువురు ఎంపీపీలు సర్పంచులు స్థానిక నేతలు హాజరయ్యారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: