Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : దళిత జాతి ముద్దు బిడ్డ మాలమహానాడు మహిళా జాతీయ అధ్యక్ష రాలు శ్రీమతి మంచా నాగ మల్లేశ్వరి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించబడిన సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎయిమ్ కమిటీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మలిజెడ్డి అప్పారావు దళిత క్రైస్తవులు లను దళితుల గా గుర్తించాలని 300 జనాభా కల్గిన దళిత వాడలను ప్రత్యేక పంచాయతీ లుగా గుర్తించే విధంగా కృషి చేయాలని కోరారు . అనకాపల్లి జిల్లా ఎయిమ్ కో కన్వీనర్లు, రేగిన అప్పారావు , తీటి నూకరాజు ఆమెకు అభినందనలు తెలియచేశారు.
Reporter
Rapid TV