Wednesday, 10 December 2025 07:30:02 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా

Date : 08 October 2025 12:19 AM Views : 76

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆశా కార్యకర్తల జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి వజ్రపు సత్యవతి మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా ఆశ కార్యకర్తలు తమ డిమాండ్ల కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని, ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు మంజూరు చేయాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ కార్యకర్తలుగా గుర్తించాలని అప్పటివరకు ఆశా కార్యకర్తలతో సమానంగా అన్ని అలవెన్స్ లో ఇవ్వాలని ఫైవ్ జి మొబైల్స్ సిమ్ కార్డులు నాణ్యమైన యూనిఫారాలు పి హెచ్ సి కు వివిధ పనులపై వచ్చినప్పుడు టీఏ డీఏలు ఇవ్వాలని రికార్డులు అదనపు పనులు చేయమని సూచిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా ప్రభుత్వ మే నియామకాలు చేపట్టాలని నినాదాలు చేశారు కార్యక్రమాలు రామ దేవి రాము సత్య లవలక్ష్మి నాగ మణి ఉమా తదితరులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2025. All right Reserved.



Developed By :