Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్ కాలనీ జనసేన నాయకులు రుత్తల కనకరావు కి ఘన సన్మానం చేసిన జనసేన అభిమానులు. పార్టీ కి నిస్వార్ధ సేవ చేసిన నాయకులు కనకరావు కి నియోజకవర్గ సభ్యులు గా, అవకాశం కల్పించి స్థాయి, మంచి గుర్తింపు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. లాలం చందు, రామదాసు గారి ఆశీస్సులు తో మంచి గుర్తింపు వచ్చినందుకు సంతోషం గా ఉందని కనకరావు అన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగు దేశం నాయకులు, లాలం చందు మిత్ర మండలి పాల్గొన్నారు.
Reporter
Rapid TV