Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ న్యూస్ : . ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున సమీక్షించాలంటూ దళిత, అంబేద్కర్ సంఘాలు ఆధ్వర్యంలో రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ గ్రామంలో నిరసన ర్యాలీ మనవహారం కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి పాఠశాలలను షాపులను మూయించి వేసి బంధుని పాటించారు. సందర్భంగా సంఘ ప్రతినిధులు బి. బుల్లిబాబు తదితరులు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు పూర్తి స్థాయి ధర్మాసనం ఏర్పాటు చేసి ఈ కేసును పున పరిశీలించి తీర్పును వెలువరించాలని కోరుతున్నట్లుగా తెలిపారు.
Admin
Rapid TV