Saturday, 13 June 2026 12:43:42 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

బీజేపీ సభ్యత్వ కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్

Date : 16 September 2024 10:02 PM Views : 246

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, మండలంలోని ఏటికొప్పాక గ్రామంలో నిర్వహించిన సభ్యత నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. ఎంపీ రమేష్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీ బిజెపి పార్టీ అని జాతీయ పార్టీలలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. 2024 సంవత్సరానికి గాను ఏటికోప్పాక గ్రామంలో 300 సభ్యత్వాలు నమోదు అయిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం, ధర్మం కోసం బిజెపి పార్టీలో చేరాలని బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిజెపి పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ వర్మ మాట్లాడుతూ యువత భారతీయ జనతా పార్టీ ని ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరుతున్నారని, కూటమి నాయకత్వంతో ఎంపీ సీఎం రమేష్ కి ఎంత మెజార్టీ వచ్చిందో అనకాపల్లి పార్లమెంటులో అంతకుమించి సభ్యత నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. బిజెపి పార్టీ అంటేనే దేశం కోసం, ధర్మం కోసం పార్టీ అని, బిజెపి పార్టీ యొక్క సిద్ధాంతమని, బిజెపి పార్టీలో చేరిన వాళ్ళు మొదట దేశం గురించి, తర్వాత పార్టీ గురించి పని చేస్తారని తెలిపారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి అంటే ముందర మనకేంటి, మనం ఎంత సంపాదించుకుంటున్నావు అన్నది చూసుకుంటున్నాయి తప్పించి దేశం గురించి ధర్మం గురించి పట్టించుకోవట్లేదు అని, బిజెపి పార్టీ సిద్ధాంతం కాదని అన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :