Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ ఎలమంచిలి: ఎస్. రాయవరం మండలం సర్వసిద్ది గ్రామం లో ఈ రోజు స్మశానానికి వెళ్ళే రహదారి కొరకు కల్వర్టు నిర్మాణానికి సంంధించిన నిర్మాణ పనులను ఎంపీటీసీ సభ్యులు బొలిశెట్టి గోవిందు గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమములో సర్వసిద్ది గ్రామ సర్పంచ్ కె.గణేష్ , ఎక్స్ సర్పంచ్లు పడమట సతీష్ , శాకా రామ కృష్ణ , వార్డు సభ్యుడు కె. నాగేశ్వరావు,మరియు అంబేద్కర్ యూత్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.
Reporter
Rapid TV