Wednesday, 29 July 2026 12:30:10 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ఆరు నెలల్లో అనకాపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి:: ఎంపీ సీఎం రమేష్

Date : 10 November 2024 11:41 AM Views : 396

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లి రైల్వే స్టేషన్ ను పరిశీలించిన కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ & అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. .. ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామన్న ఎంపీ సీఎం రమేష్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్ లను దశలవారీగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేశారు. అందులో భాగంగా అనకాపల్లి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం అనకాపల్లి జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. అనకాపల్లి లో ప్రయాణికులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి అనకాపల్లి రైల్వే స్టేషన్ ను అత్యాధునికంగా ఆధునికరించడానికి పూర్తి చర్యలు తీసుకుంటాను. లక్ష్మీదేవి పెట వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించింది. తక్షణం అధికారులతో చర్చించి ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు చేపడతాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టిడిపి నాయకులు దాడి రత్నాకర్, బిజెపి అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ పరమేశ్వరరావు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: