Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 12వ తేదీ మంగళవారం నాడు భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల మరియు విశాఖ క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవం జరుగునున్నట్లు జిల్లా యువ అధికారి జి మహేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 15 నుండి 29 సంవత్సరాలలోపు యువతీ, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని, ఈ యువజనోత్సవంలో జిల్లాస్థాయి గ్రూపు కల్చర్ కార్యక్రమం , సైన్స్ మేళా, వ్యక్తిగత సైన్స్ , నేల గ్రూప్ యంగ్ రైటర్స్ పోటీలు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, తదితర కార్యక్రమా లు నిర్వహించబడతాయని, విజేతలకు జిల్లాస్థాయి అవార్డుతో పాటు నగదు బహుమతిని కూడా అందజేయడం జరుగుతుందని ఆయన ప్రకటన ద్వారా తెలియజేశారు .
Reporter
Rapid TV