Thursday, 30 July 2026 12:43:27 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

తూనిక కటా కేంద్రం పై అటవీ శాఖ దాడులు

మూడు లారీ లతో అకేషియా కలప స్వాదీనం

Date : 23 February 2024 08:30 PM Views : 311

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం తట్టబంధ పంచాయితీ కేంద్రంలో ఉన్న తూనిక కేంద్రం వద్ద అక్రమంగా అకేషియా కర్ర రవాణాకు సిద్ధం గా ఉన్నదనే ముందస్తు సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ స్క్వాడ్ డి యఫ్ ఓ యం.సోమ సుందరం రెంజర్ గంగారాజు లు దాడులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు లారీలతో ఉన్న అకేషియా కర్ర ను స్వాధీన పరుచుకుని దొండపూడి చెక్పోస్ట్ వద్దకు తరలించారు, ఈ సందర్భంగా రేంజర్ గంగరాజు మాట్లాడుతూ కలప విలువ మూడు లక్షల రూపాయలు వరకు ఉంటుందని మూడు లక్షలు అపరాదరసం విధించామని తెలిపారు. అయితే స్థానిక అధికార పార్టీకి చెందిన వ్యక్తి చెందిన తూనికకాటా కావడంతో అధికారులపై ఒత్తిడి వచ్చి తక్కువ ఆపరాధరుసుమం విధించి లారీలను విడిచిపెట్టడం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు, తట్టబంద పంచాయతీకి సమీప సుకుమారకొండ, తదితర అటవీ ప్రాంతాల నుంచి అక్రమంగా చాలా కాలంగా కలప రవాణా అవుతుందని అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ అకేషియా కలప ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ నరికారు? వీటి మొదల్లు ఎక్కడ ఉన్నాయి? ఈ కలప రవాణాకు అటవీ శాఖ అధికారుల అనుమతులు అవసరం ఉందా లేదా, అకేషియ కర్రకు తొక్క ఎందుకు తీసి రవాణా చేస్తున్నారు, తొక్క తీస్తున్నపుడు, నరుకుతున్నపుడు స్థానిక అధికారులకు తెలియదా కనపడట్లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు ఈ విషయమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :