Rapid TV - Andhra Pradesh / Anakapally : మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి ఎంపీగా గెలిచి మొదటిసారి అనకాపల్లి విచ్చేసిన సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ కి స్థానిక నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో అనకాపల్లి నూకాలమ్మ గుడి ఆలయ సిబ్బంది ఆయనను సన్మానించారు. నూకాలమ్మ గుడి పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ దాడి జై వీరులు ఎంపీ సీఎం రమేష్ ను సన్మానించి నూకాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ ఆలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు
Admin
Rapid TV