Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి రావికమతం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలి వెళ్లారు కొంతమంది నేతలు కార్లలో వెళ్ళగా మరి కొంతమంది బస్సు ప్రయాణం ద్వారా వెళ్లారు. మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నేతలకు కార్యకర్తలకు పండగ వాతావరణం లాంటిదని ఈ పండుగలో పాల్గొనడం ఎంత అదృష్టంగా భావిస్తున్నామని పలువురు నేతలు తెలిపారు ఏసుప్రభు గల్లా నాని నాగసత్యరావు తదితరులు తరలి వెళ్లారు
Admin
Rapid TV