Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్.రాయవరం : మండలంలోని కొత్త పోలవరం వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న జే.సి.బి ని ,గ్రావెల్ తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు.కొత్త పోలవరం లో ఆక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని సమాచారం రావడంతో స్థానిక వి.ఆర్.ఓ సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందని రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.అప్పన్న తన సిబ్బంది తో సహకారాన్ని అందించడంతో అడ్డురోడ్డు సర్కిల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు.
Reporter
Rapid TV