Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్టా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోమవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కమిటీ పెద్దలు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రతిస్థా శత జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ శేష్ కుమార్ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ బిల్లపాటి కృష్ణకుమార్ సెక్రటరీ కొరుప్రోలు జగదీశ్వరరావు ట్రెజరర్ శ్రీధరాల సోమరాజు, సూరే సతీష్, కడిమి శెట్టి నవీన్, వెలగా కాశీపతి తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV