Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామం లో భూమి లేని నిరుపేదలకు ఈరోజు ఎమ్మెల్యే యు వి రమణమూర్తి రాజు పట్టాలు అందజేశారు. 17ఎకరాలు 17మంది లబ్ధిదారులు కి ఒక్కొకరికి ఒక ఎకరా భూమి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండలmro,చైర్మన్స తేజ వర్మ, ఎంపీపీ శ్రీనుబాబు జడ్పీటీసీ, సర్ర్పం చ్ లాలం రమణమూర్తి, DSN రాజు, వైస్ సర్పంచ్ గుణాకర్, వైస్ ఎంపీపీ నరసింగరావు,వార్డ్ మెంబెర్ పద్మ రమణారావు, వెంకటేష్ అప్పారావు, కొండలరావు అందరు పాల్గొన్నారు.
Reporter
Rapid TV