Thursday, 30 July 2026 01:44:00 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

వైసిపి ప్రభుత్వం లోనాడు నేడు అవకతవకలుపై విచారణ జరిపిస్తాం: నారా లోకేష్

Date : 23 July 2024 11:17 AM Views : 157

Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : .నాడు-నేడు పనుల్లో జరిగిన అవినీతి పైనా, నాసిరకం పనులు పైనా, ప్రభుత్వం విచారణ చేపడతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నాడు నేడు కి వేల కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. అయితే 2019 టిడిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి, 38,98,000 మంది ప్రభుత్వ బడుల్లో చుదువుకుంటుంటే, నేడు 2024లో 38,26,000 మందికి ఆ సంఖ్య పడిపోయింది. 72,000 మంది ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళిపోయారు. ఇంత ఖర్చు చేసి వీళ్ళు సాధించింది ఏంటి ? అంటే ఇందులో లోపాలు ఉన్నాయి, అవినీతి ఉంది. అన్నీ మేము సరి చేస్తాం.

పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థని కూడా గత ప్రభుత్వం నాశనం చేసింది. 2014-19 మధ్య పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల శాతం 80% ఉండేది. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో, పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల శాతం 59% కి పడిపోయింది...

LAXMAN SIMHACHALAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :