Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం మండలం కిత్తంపేటలోగ్రామం లో కింతాడ సత్తిబాబు అనే రైతు కు చెందిన పశువుల పాక కాలిపోయింది. ఈ ప్రమాదం ప్రమాద సమయంలో రెండు పాడి గేదలు పాకలో ఉన్నాయి అయితే ఒకటి పాడె గేదె కన్ని తెంపుకొని పారిపోగా మరొక గేదెకు శరీరమంతా కాలిపోయింది. సమాచారం అందుకున్న రావికమతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు, రైతు సత్తిబాబు అగ్ని ప్రమాదం పై అనుమానం వ్యక్తం చేస్తూ కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Admin
Rapid TV