Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : పేదింటి దివ్యాంగుడి ప్రతిభకు మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో అవార్డు ఇచ్చి సత్కరించారు. మండలం లోని జెడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన గోలగాని శ్రీను కొత్తకోట కళాశాలలోఒకేశినల్ కోర్సులో 941 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ లో అత్యధిక శాతం మార్పు సాధించిన సుమారు 52 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఎంపికలో భాగంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ శ్రీనుకు సత్కరించి అవార్డును అందజేశారు కాలేజీ ద్యాపకులు విద్యార్థులు, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు రాజానకొండ నాయుడు మండల పరిషత్ అధికారి వెంకన్న బాబు విద్యాశాఖ అధికారులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Rapid TV