Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట ఎస్ఐగా పి.మనోజ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కశింకోట పీఎస్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన ఏ.శ్రీనివాసరావు విజయనగరం ఇంటెలిజెన్స్ ఎస్ఐగా బదిలీపై వెళ్లారు. నూతన ఎస్ఐ బుచ్చయ్యపేట పిఎస్లో బాధ్యతలు స్వీకరించారు. అందరి సహకారంతో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. .
Admin
Rapid TV