Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ, సబ్బవరం... అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు సబ్బవరం లో వైసీపీ కార్యాలయం ప్రారంభించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా అధిక సంఖ్యలో కదలి వచ్చిన కార్యకర్తలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ , బూడి ముత్యాల నాయుడు, సీనియర్ నాయకుడు కర్రీ బాబు, వైసిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
Reporter
Rapid TV