Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ టివి : కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొవాలని ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ కి మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె కు సంబంధించి సిఐటియు వజ్రపు సత్యవతి ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మంగళవారం ఇవ్వడం జరిగింది. సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేబర్ కోడ్ రద్దు చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని ఆశ వర్కర్లకు ప్రభుత్వం ఒప్పంద జీవోలు ఇస్తామని చెప్పారు అవి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆ జీవోలు ఇవ్వాలని ఆ జీవోలు ఇచ్చేవరకు కూడా ఈ డిమాండ్స్ తో కూడిన ప్లే కార్డులు పెట్టుకొని నిరసన తెలుపుతూ విధులు కు హాజరవుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలోవి సత్యవతి ఆశ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ లక్ష్మి పిహెచ్సి లీడర్ జీ పార్వతికే సంధ్య పీహెచ్ లీడర్స్ పాల్గొన్నారు మరియు ఆశా వర్కర్స్ అందరూ పాల్గొన్నారు
Admin
Rapid TV