Rapid TV - Andhra Pradesh / Anakapally : అయోధ్య లో రామ మందిర ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకొని ఈరోజు అనకాపల్లి మండలం తుమ్మపాల పురప్రజలు ఆధ్వర్యంలో జరిగిన శోభా యాత్ర మరియు అనకాపల్లి పట్టణం కోట్నివీధి రామాలయం లో జరిగిన సీతారాముని కళ్యాణ మహోత్సవం లో అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు పాల్గొన్నారు.అనంతరం అనకాపల్లి పట్టణంలో అన్ని ప్రాంతాలు ప్రజలు కలిసి ఏర్పాటు చేసిన శ్రీరాముని శోభా యాత్ర లో పాల్గొని రెండు కిలోమీటర్లు మేర ప్రజలతో పాటు నడిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పీలా గోవింద్ సత్యనారాయణ, దాడి రత్నాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
Admin
Rapid TV