Rapid TV - Andhra Pradesh / Anakapally : ఈరోజు అయోధ్యలో శ్రీరాముడి మందిరం శ్రీ శ్రీ శ్రీ బాల బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామo లో శ్రీరాముల వారి శోభాయాత్ర లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ , పరుచూరి భాస్కర్ రావు, పాల్గొని శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని వివరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శోభయాత్రలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామ కీర్తనలపాడుతూ గ్రామ పురవీధుల్లో శ్రీరాముల వారి విగ్రహాలను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పార్టీలకు అతీతంగా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Rapid TV