Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: కశింకోట జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం.... యు టర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... బస్సు డ్రైవర్ మృతి, 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. 33 మంది ప్రయాణికులతో నరసాపురం నుండి విశాఖపట్నం వస్తుండగా జరిగిన ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కసింకోట పోలీసులు
Admin
Rapid TV