Saturday, 13 June 2026 02:30:15 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని

Date : 04 March 2024 03:19 PM Views : 192

Rapid TV - Andhra Pradesh / Anakapally : మార్చి 7వ తేదీన అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం పిసిడికాడ వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా స్థలాన్ని విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడవ తేదీన అనకాపల్లిలో జరగనున్న ఆసరా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ఈ సందర్భంగా సభ స్థలాన్ని, సెక్యూరిటీని పూర్తిగా పరిశీలించాలని, సుమారు 50 వేల మంది వరకు ప్రజలు వస్తున్నారని అంచనాతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తమ పోలీస్ సిబ్బంది చేస్తున్న ఏర్పాటుతో పూర్తి సంతృప్తి చెందామని అన్నారు.. ఈ సభకు వచ్చే ప్రజల కోసం నాలుగు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఒక్కొక్క పార్కింగ్ స్థలంలో 250 వరకు వెహికల్స్ పడతాయని అన్నారు. ఈ సభకు వచ్చే వృద్ధులకు మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :