Saturday, 12 September 2026 08:03:51 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ 11రోజులు దీక్ష కు మద్దతుగా యలమంచిలి నియోజకవర్గం లో ఎమ్మెల్యే, వేద పండితుల దీక్ష కార్యక్రమం

Date : 23 September 2024 03:13 PM Views : 267

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష మద్దతుగా యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వేద పండితుల దీక్ష కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న విషయంపై 3 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్టు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. యలమంచిలి జనసేన పార్టీ ఆఫీసులో వేద పండితులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ లడ్డు విషయంలో జరిగిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారని అలాగే ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గారు కూడా ఈ దీక్ష చేపడుతున్నారని ఈ దీక్ష శాశ్వతంగా మేత పండితులు మధ్య నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు జరిగిన తప్పుల్లో అపచారాల్లో ఘోరమైన అపచారం జరిగిందని, భక్తి ఉన్న దగ్గరే ఎలాంటి అపచారాలు జరగవని, భక్తులు లేని చోట ఇలాంటి అవతారాలు జరుగుతూ ఉంటాయని అన్నారు. రాములవారి అగ్రహారం జాన్సన్ చేయడం, ఆంజనేయ చేతులు ఖండించడం, విగ్రహాలు ధ్వంసం చేయడం, అలాగే తిరుపతిలో జరిగిన లడ్డు విషయంలో కూడా ఇలాంటి అపచారమే జరిగిందని దానికి ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకోవడం కోసం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి రావాలని ఈ దీక్షలో పాల్గొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అధికారులు. జనసేన టిడిపి బిజెపి నాయకులు తదిరులు పాల్గొన్నారు

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :