Tuesday, 28 July 2026 10:51:26 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్ట

శ్రీ సీతారాముల లక్ష్మణ సమేత ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట

Date : 22 January 2024 08:06 AM Views : 221

Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం మండలం తట్ట బంధ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవపైతంగా ప్రారంభమైంది సర్పంచు గోకివాడ చిన్న రమణ దంపతులచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సింహాచల దేవస్థానం పురోహితులు వేద పండితుల మంత్రో చ్చారణ నడుమ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవ్వేతంగా ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ గోకివాడ చిన్న రమణ మాట్లాడుతూ, తమ సోదరుడు మాజీ తట్టుబంద సర్పంచ్ స్వర్గీయ గోకివాడ దేముడు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు భూమి పూజ కార్యక్రమానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చుతో ఇక్కడ పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని రెండు లక్షల 50 వేల రూపాయలతో విగ్రహాలను ఏర్పాటు చేశామని అయోధ్యలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల రోజునే ఈ కార్యక్రమాన్ని కూడా చేయుటకు పెద్దలు నిర్ణయించారని గ్రామస్తులందరూ ఏకస్తూలై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: