Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి నియోజకవర్గం లో అచ్చుతాపురం మండలం సెజ్ కాలనీ దిబ్బపాలెం గ్రామం యలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ నుండి మాజీ మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతులు మీదగా రాజన విజయ్ కుమార్ (అచ్చుతాపురం మండల సచివాలయల కన్వీనర్ మరియు దిబ్బపాలెం గ్రామ ఉప సర్పంచ్ ), రాజాన భాను ప్రకాష్ (మాజీ సర్పంచ్ )అడిగర్ల దేవుడు (వైస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి, మరియు దిబ్బపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు, లాలం జగదీశ్ సచివాలయ కన్వినర్ మరియు వార్డ్ మెంబెర్, గండి ప్రసాద్, లాలం వాసు, లాలం వెంకట్, రేఖ నాగేష్, రాజాన శివ, మాడగల్ శివ, పంచదార్ల రమణ, లాలం వెంకటరమణ,రుత్తల కొండలరావు, సీయద్రి రాము, వీరితో పాటు సుమారు 100మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్ కుమార్, అచ్చుతాపురం మండల పార్టీ అధ్యక్షులు జానపరెడ్డ్ నర్సింగరావు, లాలం కోడూరు మాజీ సర్పంచ్ లాలం సత్యప్రసాద్, తెలుగుదేశం సీనియర్ నాయకులు, మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
Reporter
Rapid TV